అది అంతా దైవేచ్చ,మన చేతుల్లో ఏమీ లేదు కదా.
అవును మహారాజా, కానీ మీరు సంభోగించినది కన్యలతో తప్ప మిగతా వాళ్ళతో కాదు కదా??ఇంకనూ ఆ సంజయ్ శరీరంతో మీరు సంభోగించిన ఆ కన్యలకు ఈ సంభోగాలు గుర్తుంటాయా?
కన్యలతో తప్ప వేరెవరితోనూ నేను సంభోగించలేదు..అలాగే ఆ కన్యలకు కూడా ఆ తాలూకు జ్ఞాపకాలు ఏవీ గుర్తుండవు.ఇంకనూ వాళ్ళతో తిరిగి ఆ సంజయ్ సంభోగించిన నూ అది మన మధనం లోకి లెక్కలోకి రాదు.
అలాగైతే ఒక చిన్న ఉపశమనం మహారాజా మనకు,ఆ కన్యలు తప్ప ఇతరులతో చేసిన సంభోగాల తాలూకు జ్ఞాపకాలు అతడికి గుర్తుంటాయి కాబట్టి మిగతా ఇద్దరు కన్యలతో ఎలాగోలా సంభోగం ని పూర్తి చేస్తాడని నమ్మకం.
అవును మహామంత్రీ నిజమే మీరన్నది,చూద్దాం మనకు మంచి జరిగేలా ఆ సంజయ్ ప్రయత్నిస్తాడా లేదా అన్నది..
మహారాజా ఇంకొక సందేహం ఉంది,ఇతరులతో సంజయ్ సంభోగించాడు కదా,వాళ్ళకీ,మీరు సంభోగించిన కన్యల తాలూకు విషయాలు గుర్తుంటాయా??
కన్యల తాలూకు విషయాలు ఎవ్వరికీ గుర్తుండవు మహామంత్రీ.. ఒకవేళ ఆ కన్యలకి, ఇతరులకి రక్త సంబంధాలు ఉంటే వాళ్ళు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు కానీ సంభోగాల విషయం మాత్రం గుర్తుండదు.
చిత్తం మహారాజా, కానీ దండసేనుడు ని హతమార్చను అని మీరే అభయం ఇచ్చారు గా,ఇక వాడి పుత్రిక పద్మలత విషయం ఏమి చేస్తారు..
నేను ఇచ్చిన మాట ప్రకారం తనని మన సంప్రదాయం ప్రకారం మన నివాసానికి తెప్పించే ప్రయత్నం నువ్వు చేయి భేతాళా(రాజన్న).
చిత్తం మహారాజా.మన అహల్య(సివంగి)ఆ పనిని చేస్తుంది..
సంపూర్ణ : మహారాజా, మరి మీ శక్తులు తిరిగి పొందాలంటే ఏమి చేస్తారు??
మహారాజు : ఆలస్యం చేయకుండా మనము “మూషిక” పర్వతానికి వెళ్లవలసిందే సంపూర్ణా(సువర్ణా,ఇంద్రాణీ ల తల్లి).
చిత్తం మహారాజా,మీ ప్రయాణం కి ఏర్పాట్లు మొదలుపెడతాము ఆ రుద్రదామనుడు మేల్కొనే లోపే.
ఇంద్రాణీ : మహారాజా ,మీకు సంపూర్ణంగా శక్తులు లభించేది తొమ్మిది మంది మన సైన్యాధ్యక్షులు మేల్కొన్న తర్వాతే గా.
మహారాజు : చక్కగా చెప్పావు ఇంద్రాణీ, ఇంకనూ మీ శాప విమోచనం అయ్యాక మాత్రమే లభిస్తాయి..
ఇంద్రాణీ : మరి అలాంటప్పుడు మనము మూషిక పర్వతానికి వెళ్లడం అంత సబబు కాదేమో ఆలోచించండి..
మహారాజు : పొరపాటు పడ్డావు ఇంద్రాణీ, అక్కడికి వెళ్తోంది మన పూర్వీకుల శక్తులు కాపాడటానికి,అవి కాపాడితే మనకు కూడా శక్తులు వృద్ధి చెందుతాయి.
ఇంద్రాణీ : అలాగే మహారాజా పయనం ని కొనసాగిద్దాం..
జై పరమేశ్వరీ మాతా,ఆ మధనుడు సంజయ్ సకల ఆయురారోగ్యాలతో వర్ధిల్లి మా శ్రేయస్సుకు పాటుపడేలా ఆశీర్వదించండి అంటూ వాళ్ళ పయనం ని సాగించారు…
మెల్లగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి,నా ముందు ఎవరెవరో ఉన్నారు..
(ఇక్కడ నుండి కథలో మార్పులను గమనించండి పాఠకులారా).
వాళ్ళందరి మొహంలోనూ టెన్షన్…
ఏమయ్యింది అని ఆతృతగా అడిగాను అమ్మ ని..
అమ్మ ఏడుస్తూ,ఆ పాడు పూజ కి నిన్నే ఎందుకు పంపించారు రా,ఒక్కగానొక్క కొడుకువి నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అంటూ ఏదేదో మాట్లాడటం మొదలెట్టింది.
పూజ ఏంటమ్మా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్.
ఏమనుకున్నారో ఏమో,ఇప్పుడు అంతా బాగుంది కదా నీకు అంటూ అందరూ పరామర్శించడం మొదలెట్టారు..
ఏంటో ఏమీ అర్థం అవ్వలేదు ఏంటి అమ్మ పూజ అంటోంది అని..
కాసేపటి తర్వాత,అర్చనా వదిన, పంకజం అత్త నా ముందు నిలబడ్డారు..
వదినా నువ్వైనా చెప్పు,అత్త వాళ్ళింట్లో నుండి బయటికి వచ్చాను తర్వాత ఏమయ్యింది నాకు..
ఏమీ లేదులే రా,ఏదో కళ్ళు తిరిగి పడిపోయావ్ అంతే అని అత్త చెప్పేసరికి హమ్మయ్యా నాకేమీ కాలేదు అని ఊపిరి పీల్చుకున్నాను..
ఇంతలో ఎవరో వచ్చారు నా ముందుకి ఇతడే నా సంజయ్ అంటూ..
అవునండి,మీరూ?ఎవరు.
నేను మంజులా దేవి,మీ సోషియల్ టీచర్ ని బాబు.నీకు ఏదో ఆరోగ్య సమస్య అంట కదా అందుకే కాలేజ్ నుండి వచ్చాము..
నమస్తే టీచర్, ఇప్పుడు నేను బాగున్నాను..
అలాగే బాబూ,త్వరగా కోలుకో విశ్రాంతి తీసుకొని,ఇక నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయింది..
కాసేపు వాళ్ళతో మాట్లాడి,సాయంత్రం అయ్యేసరికి నాని గాడి ఇంటికి వెళ్ళాను.
నాని గాడు నన్ను చూసి ఒరేయ్ మామా ఇప్పుడెలా ఉన్నావ్ రా అన్నాడు.
బాగానే ఉన్నా రా ఇప్పుడు,ఒరేయ్ ఆ రమణి ఎలా ఉంది?
బాగుంది రా దానికేమి?నీకు ఎవరినో సెట్ చేస్తాను అని చెప్పి తప్పించుకు తిరుగుతోంది అన్నాడు.