రొమాంటిక్ చర్చ్నింగ్ 21 77

“హబ్బాహ్హ్హ్హ్హ్హ్ ఆహ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్ ఏమి దెంగుతున్నావ్ రా అల్లుడూ హబ్బా హమ్మా స్స్స్స్స్స్స్ పొడువు లోతుల్లోకి దిగబడి హబ్బా లోతు ఇకలేదు రా మ్మ్మ్మ్ మట్టంలోకి దిగబడిపోయావ్ స్స్స్స్స్స్స్ హబ్బా కొత్త కొత్త యాంగిల్స్ లో నన్ను తనివితీరా దెంగు రా హబ్బా స్స్స్స్స్స్స్ ఇక ఆపుకోలేను ఉమ్మ్మ్మ్ అనగబట్టి దెంగు నా పూకంతా తిమ్మిరి పోయేలా ఆహ్హ్హ్హ్హ్హ్హ్హ్ హబ్బా స్స్స్స్స్స్స్ ఒరేయ్ అలాగే లోపల పొడిచి పొడిచి గూటించు స్స్స్స్స్స్స్ ఆహ్హ్హ్హ్హ్హ్హ్హ్ హబ్బా ఉమ్మ్మ్మ్మ్ అదిరిపోయింది రా అల్లుడూ నీ దెబ్బ ఉమ్మ్మ్మ్ అయిపోయింది నీ అత్త పూబలుపు ఈరోజుతో ఉమ్మ్మ్మ్మ్ ఆపకు గూటించు హబ్బా అలాగే గట్టిగా ఆహ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్ అంటూ తెప్పరిల్లిపోయింది తన రసాల వెల్లువ ని బయటికి కక్కేసి”.

నాకూ చివరికి వచ్చేసరికి అదిరిపోయేలా పోట్లు వేస్తూ ఆమె కూసాలని కదిలించేసా చిక్కగా రసాలు జిమ్మేసి.

కాసేపు సేదతీరాము ఒకరి కౌగిళ్ళలో ఒకరం…

ఆ రోజు నుండి 10 రోజులు సుమిత్రా కి దెంగుడు లో phd చేయించి సుఖపు తీరంలో ముంచెత్తాను..

వెల్తూ వెల్తూ త్వరలోనే నిన్ను మా ఇంట్లోకి రప్పిస్తా అంటూ వెళ్ళిపోయింది…

సింధూ తో పై పైన సరసాలు,నాని గాడితో జాలీ కబుర్లు,అత్తా వదిన ల దిమ్మలతో ఊరేగటం ఇలా ఒక 5నెలలు బిరబిరా గడిచాయి.

మొత్తానికి టెన్త్ క్లాస్ టౌన్ ఫస్ట్ వచ్చేసాను, నాని గాడూ నా వెనకాలే వచ్చాడు మా కాలేజ్ కి గొప్ప పేరు తీసుకొచ్చి.

సింధూ ఏకంగా మా కాలేజ్,కాలేజ్ కి స్టేట్ ర్యాంక్ తెచ్చి ఆశ్చర్యం తో ముంచెత్తింది..

నాకు కనిపించిన స్వప్న సుందరి జాడ అస్సలు లేదు పట్నం వెళ్లి శారదా కాలేజ్ లో ఆరా తీసినా..ఇక చాటింగ్ మరదలు కూడా మెసేజ్ నే చేయకుండా పోయింది.

కాలగమనం లో నా స్వప్న సుందరి,చాటింగ్ మరదలి మాటే మరిచిపోయాను..కళ్ళకి అందంగా కనిపించి మాయమైపోయింది అనుకొని ఆమె ఊసు మనసులో లేకుండా తుడిచిపెట్టేసాను..

ఒకరోజు నేను,నాని గాడు చెరువు గట్టు పైన మాట్లాడుతూ ఉండగా ఒక అపరిచితుడు మమ్మల్ని సమీపించి ఒక్కసారిగా దాడి చేసాడు..

ఇద్దరికీ ప్రాణం పోయింది అనిపించింది వాడు చేసిన పనికి…

జీవితంలో చివరి క్షణాలేమో అని కళ్ళు మూసాను

ఇవీ నీ జీవితంలో జరిగిన విషయాలు సంజయ్ అంటూ ముగించాడు పుష్యమిత్రుడు(సాధ్వి లకి శాపం పెట్టిన బ్రాహ్మణుడి వంశస్తుడు).

[మొదటి నుండి పుష్యమిత్రుడి అంతరంగం లోనే మన కథ జరిగింది. ఇది గమనించాలి పాఠకులారా..మన సౌలభ్యం కోసం పాత్రలే వాళ్ళ స్వగతాలు చెప్పినట్లు రాసాను]

ఇదంతా నాకెందుకు చెప్పారు బ్రాహ్మణ పండితా??నేను బాగానే ఉన్నా గా..

నువ్వెక్కడ బాగున్నావ్ సంజయా,నీ మెదడు ని సమూలంగా నాశనం చేసి వెళ్ళాడు ఆ జ్యోతిరాదిత్య సంజయుడు…

ఆయనకి నన్ను నాశనం చేయాల్సిన అవసరం ఏంటి???

ఇదిగో ఈ ఇత్తడి బిళ్ళని అరచేతిలో పెట్టుకుని కళ్ళు మూసుకో,నీకు అంతా బోధపడుతుంది అని ఇచ్చాడు..

ఒక్కసారిగా నా గతం అంతా కళ్ళ ముందు కదలాడింది ప్రతీ సన్నివేశం క్లియర్ గా కనిపిస్తూ..

కాసేపటికి ఆశ్చర్యం నుండి తేరుకొని,నిజమే పండితా మీరు చెప్పినది వాస్తవం…ఇంతకీ మా నాని గాడు ఎలా ఉన్నాడు???

అతడికేమి సంజయా,మా వంశపు వారసుడు.. నీ కన్నా ముందు అతడికి అన్నీ తెలిసొచ్చేలా చేసాను,చింత వలదు..

ధన్యవాదాలు పండితా, మీరు చేసిన ఈ ఉపకారం కి జన్మ అంతా రుణపడి ఉంటాను…

ఇది నా కర్తవ్యం సంజయా,ముందు జరిగే వినాశనాన్ని ఆపాలి మీరు…

ఎలాగో సెలవివ్వండి బ్రాహ్మణగ్రజా..

ముందుగా సాధ్వి కుటుంబపు మహారాణులు ని వాడి చెర నుండి విడిపించాలి..లేకుంటే వినాశనం తప్పదు.

అలాగే,మరి ఆ జ్యోతిరాదిత్య ఎందుకు ఇలా నాటకాలు ఆడాడు నా నుండి తన ఆత్మని బయటికి వెళ్లిపోయేలా చేసి??

అది అంతా బూటకం సంజయా,ఆ సాధ్వి కుటుంబానికి మాయమాటలు చెప్పి తన మాయలతో నిన్ను నిర్వీర్యం చేసాడు..వాడి కుయుక్తులు గమనించిన సివంగి,రాజన్న జరిగిన విషయాలను సాధ్వి కుటుంబానికి తెలియజేయగా,ఈ విషయం తెలిసిన ఆ క్రూర జ్యోతిరాదిత్య వాళ్ళందరినీ చిత్రహింసలకు గురి చేసి ఖైదు చేసాడు..

వాడికేంటి లాభం??ఇలా పూజ జరగనివ్వకుండా చేయడం వల్ల..

ఇది జన్మజన్మల పగ వాడికి ఆ అమాయకపు సాధ్వి ల కుటుంబం పైన అందుకే వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకోవడం వల్ల తన కసిని తీర్చుకుంటున్నాడు..

మరి సాధ్వి లకు వీడి విషయం తెలియదా ముందుగా.

లేదు సంజయా,వాడు తెలివిగా మోసం చేసాడు…శాప ప్రభావం వల్ల రాజ్యాన్ని వదిలిన మట్లి రాజ్యపు మూలపురుషుడు ధనుంజయ మహారాజు తన చివరి రోజులను శాపం పెట్టిన మా బ్రాహ్మణ వంశస్తుడు దగ్గరే గడిపాడు..ఆ సమయంలో ఆ జ్యోతిరాదిత్య తండ్రి మట్లి రాజ్యాన్ని ఆక్రమించాడు.ఈ విషయం తెలుసుకున్న ధనుంజయుడు తిరిగి అతడి పైకి దండయాత్ర చేసి వధించి మళ్లీ మట్లి రాజ్యాన్ని పునరిద్దరించాడు..

తన తండ్రి ని వధించాడు అన్న విషయం తెలుసుకొని ఆ మహా మాయావి అయిన జ్యోతిరాదిత్యుడు ధనుంజయుడు పైకి దండెత్తి వచ్చాడు..అప్పటికే మా వంశస్తుడు ఆశ్రయంలో ఉన్న ఆ మహారాజు వాడి ధాటికి తట్టుకోలేక హతమయ్యాడు.. అడ్డొచ్చిన మా వంశస్తుడు ని కూడా గాయపరిచాడు దారుణంగా..

అప్పుడు మా వంశస్తుడు ఆ మహామాయావి అయిన జ్యోతిరాదిత్యుడికి శాపం పెట్టాడు ,సరిగ్గా ఇంకొక రోజు తర్వాత నీకు అంతం ఉంది అని..తర్వాత ఎంత వేడుకొన్నా ఆ మాయావి తన ఆత్మని ఆ ధనుంజయుడు శరీరంలోకి ప్రవేశింపజేసి సాధ్వి ల రాజ్యం మట్లి కి వెళ్ళాడు ధనుంజయుడు రూపంలో..

అది కాదు బ్రాహ్మణా, వాడికి ధనుంజయుడు రూపంలో వెళ్లాల్సిన అవసరం ఏంటి??

నిజమే సంజయా నీ సందేహం,చనిపోతూ మా బ్రాహ్మణుడు పెట్టిన శాపం ని తప్పించుకోవడానికి అలా వెళ్ళాడు మహారాజు రూపంలో..

అర్థం అవ్వలేదు బ్రాహ్మణా..

శాప ప్రభావం వల్ల ఒక్క రోజులో చనిపోతాను అని తెలుసుకున్న ఆ జ్యోతిరాదిత్యుడు భయపడిపోయి,తన చావు ని ఎలా ఆపాలి అని కాళికా మాత ని ప్రసన్నం చేసుకున్నాడు అప్పటికప్పుడే..

ఆ కాళికా మాత కి ప్రియ భక్తుడు అయిన ఆ మాయావికి ఆ మహా తల్లే ఒక ఉపాయం చెప్పింది..నీ చావు ని ఆపాలంటే మరొక 30 సంవత్సరాల ఆయుష్షు కలిగిన ధనుంజయుడు శరీరంలోకి ప్రవేశించాలి అని శాప వృత్తాంతం అంతా వివరించింది..అది తెలుసుకున్న వాడు ఆలస్యం చేయకుండా మహారాజు శరీరంలోకి ప్రవేశించాడు తన శరీరాన్ని భద్రపరిచి