కామదేవత – Part 39 258

గత భాగం ముగింపు:

మర్నాడు నిద్రలేస్తూనే మాధవి, మల్లికలు తమ నాలుగు కుటుంబాలవాళ్ళకీ ప్రొదున్న అల్పాహారం కాఫీలు తెయారుచేసే పనిలో పడ్డారు.

అక్కడ సుశీల ఆరోజు మొదలు తరువాతి మూడురోజులూ పవన్ తన లెక్కల టీచెర్ ప్రభావతి గారి ఇంట్లో వుండడానికీ, సీత మిగతా ఆడపిల్లలతో కలిసి సుదర్శనం ఇంట్లో వుండలని చెప్పింది.

పవన్, సీతలని స్కూళ్ళకి పంపేసేక ఇక్కడ సుశీల ఇంట్లో వాళ్ళ పడకగదిని రాత్రి మధుతో సోభనానికి అలంకరించి పడకగదిని సోభనానికి సిద్దం చేస్తే, అక్కడ శారద ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ పడకగదిని రాత్రి బ్రహ్మం, భవానీల సోభనానికి అలంకారించి సిద్దం చేసేరు.

ఇద్దరి ఇళ్ళలో పడకగదుల అలంకారణలు పూర్తిచేసేక రెండు కుటుంబాలవాళ్ళూ భోజనాలు చేసి ఓ రెండు మూడు గంటలపాటు నిద్దర్లు చేసి సాయంత్రం 4:15 – 4:30 మధ్య లేచి రాత్రి సోభనం కార్యక్రమాలకి సిద్దమవ్వడం మొదలుపెట్టేరు.

==============================================================

తరువాత ఏమయ్యిందో ఇక చదవండి:

అక్కడ శారద ఇంట్లో ఆరుమంది ఆడవాళ్ళ స్త్ననాలు అవీ చెయ్యల్సివుండడంతో రమణ, బ్రహ్మాలు స్త్ననాలకి సుందరం ఇంటికి వొచ్చేరు. ముందు వాళ్ళిద్దరి స్త్ననాలు ఐపోయేక సుందరం స్త్ననం చేసి తెల్ల లుంగీ తెల్ల జుబ్బా వేసుకున్నాడు.

తరువాత సుశీల, పద్మజ కలిసి మధు వొంటికి నూనెరాసి నలుగుపెట్టి స్త్ననం చేయించి మధుకి కూడా తెల్ల లుంగీ, తెల్ల జుబ్బా ఇచ్చి కట్టుకోమన్నారు.

మధు తరువాత పద్మజ, సీతలు స్త్ననాలు చేసి వుతికి ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకున్నారు. సుశీల మాత్రం కేవలం ముఖం కాళ్ళూ చేతులూ కట్టుకుని వుతికిన చీర మాత్రమే కట్టుకున్నాది. అందరూ సుబ్బరంగా స్త్ననాలు చేసి మంచి బట్టలు కట్టుకుంటే తన తల్లి మాత్రం స్త్ననం చెయ్యకుండా అలా మామూలు చీర కట్టుకోవడం చూసిన మధు అదే విషయాన్ని తన తల్లి సుశీలని అడగడంతో.., సుశీల నవ్వుతూ..

ఇప్పుడే స్త్ననం చేసేసి మంచి చీర కట్టుకుంటే, రాత్రి భోజనాలు పూర్తి అయ్యి పూజలో కూర్చునేసరికి మళ్ళీ వొళ్ళంతా చెమటలు పట్టేసి కట్టుకున్న చీర నలిగిపోతుందిరా.. అందుకే రాత్రి భోజనం చేసేక నేను మంచి చీర కట్టుకుంటాను అన్నది సుశీల.

తన తల్లి చెప్పిందికూడా సబబుగానే అనిపించి మధు ఇంకేమీ మాట్లాడలేదు.

కానీ ఇంతమంది స్నానాలు అవీ అన్నీ అయ్యేప్పటికి అప్పటికే చీకటి పడి రాత్రి టైం సుమారు 7:15 – 7:30 అయ్యింది. అప్పుడు రెండు కుటుంబాలవాళ్ళూ మాధవి ఇంటికి వెళ్ళి భోజనాలు చేసేరు.

వీళ్ళు భోజనాలు చేస్తున్నంతసేపూ మాధవి, శారద, మల్లిక, మిగతా ఆడపిల్లలంతా సుశీలనీ, బ్రహ్మాన్నీ ఎదో ఒకటి అంటూ ఆట పట్టిస్తూనే వున్నారు. అక్కడున్న వాళ్ళతా బ్రహ్మాన్నీ, తన తల్లినీ మోసేస్తున్నారన్న సంగతి మధుకి అర్ధమౌతున్నాది కానీ ఎందుకు మోసేస్తున్నారో మాత్రం మధుకి అర్ధం కాలేదు.

1 Comment

  1. Super.send the remaining parts immediately

Comments are closed.