కావేరీ ఆంటీ 2341

చంప చెరువు
ఆ వీధిలో వున్న ఒకే ఒక బంగాళా చంపది… మిగతా అన్ని ఇల్లూ దాని కంటే చిన్నవిగా వుంటాయి. అంత పెద్ద బంగాళా లో వుండేది 48 ఏళ్ల చంప మరియూ ఆమె భర్త. ఆయనకీ 60 ఏళ్ళకి పైగానే వుంటాయి. చిన్న వయసు లోనే ఆమెని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసారు ఆమె ఇంటిలో వాళ్ళు ఆయన ఇచ్చే ఎదురు కట్నం కోసం ఆశపడి. చంప వాళ్ళది పేద కుటుంబం. ఆమెకి పెళ్లి ఆయె టైం కి ఇద్దరు చెల్లెళ్ళు, జబ్బు పడ్డ అమ్మా వుండేది. చెల్లెళ్లకి మంచి సంభంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ అమ్మని మంచి డాక్టర్ కి చూపిస్తానని మాట ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు చంప వాళ్ళ ఆయన. ఆమెకి ఇచ్చిన మాట ప్రకారమే చెల్లల్లకి మంచి సంభంధాలు చూసి పెళ్లి చేసి వాళ్ళ అమ్మని మంచి డాక్టర్ కి చూపించినా గుణం కనపడక ఆమె ప్రాణాలు పొయ్యాయి. వీళ్ళ పెళ్ళిళ్ళు అయిన రెండు సంవత్సరాలకే గుటుక్కు మనింది.
చంప చూసే వాళ్లకి మంచి బెంజ్ కార్ మాదిరి విశాలంగా వుంటుంది. తెల్లని మిల్క్ క్రీమ్ తెలుపు. ఆమె కళ్ళు చిన్నవి అయినా మిగతా ఆస్తులు పెద్దవే… ఆమెని చూసిన మగవాడు కచ్చితంగా గుటకేయ్యక తప్పదు. ఆమె కట్టే వాయిల్ చీరలు ఆమె అందాన్ని ఏమాత్రం దాచక ఆమె తెల్లని నడుము మీద మంచి కొవ్వు పట్టిన కండని కసిగా చూపిస్తాయి. కారులో పోతూ ఆమె నడుము మీద మడత పొట్ట మధ్యలో నున్నగా మెరుస్తూ సుడులు తిరుగుతూ మెరుస్తూ కనిపించిన ఆమె బొడ్డుని చూసి మోహించి ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ఆయన. ఎర్రని పెదవులు విరిచి సెక్సీ గా చూసిందంటే ఆయనకి ‘టింగ్…’ మంటూ లెయ్యాల్సిందే…
ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులూ చేసి తన ఇంటి లో వాళ్ళని చూసుకున్నాడని ఆమెకి మొగుడంటే ప్రాణం…. పెళ్లి చేసుకుని వచ్చిన తరువాత ఆయన మొదటి భార్య పిల్లలు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మొదట ఆమెతో కలవ డానికి సంకోచించినా ఆమె చూపించిన ఆదరాభిమానాల వాళ్ళ వాళ్ళు ఆమెకి దగ్గర అయ్యారు. చంప డిగ్రీ దాక చదివింది కావడంతో ఆయన బిజినెస్ వ్యవహారాలూ కూడా కొన్ని చూసుకుంటూ వుండేది. ఆమె ఇంటికి వచ్చిన తరువాత వాళ్ళ ఆయన నిశ్చింత గా వుండే వాడు. అలా అలా ఆయన మన్ననల్ని అందుకుంటూ పిల్లలని ప్రాణం లాగ చూసుకుంటూ అతని వ్యవహారాలూ అన్నీ కొన్ని సార్లు తనే చక్క దిద్దేది.. ఇలా జరిగి పోతుండగా ఆమెకి ఒక సారి ప్రెగ్నెన్సీ వచ్చి పోవడంతో ఇంక పిల్లలు పుట్టే చాన్స్ లేదని చెప్పారు డాక్టర్. అప్పటి నుంచీ వాళ్ళాయన మొదటి భార్య పిల్లలని తన పిల్లల మాదిరే చూసుకో సాగింది. ఆమె పిల్లలని చూసే తీరుకి వాళ్ళ ఆయన మెచ్చి ఆమెకి వూరి చివర వున్న తన చేపల చెరువుని ఆమెకి రాసిచ్చాడు వాళ్ళ ఆయన ఆమె వొద్దు వద్దు అంటున్నావినకుండా….పిల్లలు పెరిగి పెద్ద వారు అయినాక పెద్ద చదువుల కని వేరే దేశాలకి వెళ్లి పొయ్యారు. మొగుడు ముసలి వాడు అయి అన్ని వ్యవహారాలకీ పెళ్ళాం చంప మీదే ఆధార పడుతున్నాడు ఇప్పుడు.
అలాంటి చంపకి ఒక రోజు వున్నట్టు వుండి సుస్తీ చేసింది. ఆమెకి వచ్చిన జబ్బు ఏమిటో ఎవ్వరూ కని పెట్ట లేక పొయ్యారు. ఎంత మంచి డాక్టర్ లు ఆమెని పరీక్ష చేసినా అసలు విషయం కనిపెట్ట లేక పొయ్యారు. ఆమెకి మనసులో దిగులు, శరీరం అంతా నీరసం అయి పొయ్యి నట్టు వుండడం… ఇలాంటి లక్షణాలతో బాధ పడుతుండేది. అలాంటి ఒక రోజు వున్నట్టు వుండి తను తన చెరువుకి వెళ్లి చాలా రోజులు అయింది అని జ్ఞప్తికి వచ్చి ఆమె మొగుడిని అడిగింది ఒక సారి అక్కడికి వెళ్లి వస్తాను అని. ఆయన కూడా ఆమెని వెళ్లి రమ్మని చెప్పాడు. కార్ తీసుకుని తనే డ్రైవ్ చేసుకుంటూ మధ్యాహ్నం మూడు గంటలకి బయల్దేరింది చంప
ఆమెకి మనసంతా ఆలోచనలే… తను ఎందుకు ఇలా అయి పోతుందో ఆమెకి అర్ధం కావడం లేదు. అలాంటి ఆలోచనలతో మది అంతా నిండి పోతూ వుండగా ఆమె వూరి చివర వున్న చెరువు దగ్గరకి వచ్చింది. ఆ చెరువు పడి ఎకరాల్లో విస్తా రించి వుంటుంది. దానిలో చేపలు రొయ్యలూ రక రకాలుగూ పెంచి మొత్తం స్టాక్ అంతా విదేశాలకి ఎక్స్ పోర్ట్ చేస్తారు. కార్ అక్కడే దగ్గరలో పార్క్ చేసి ఆ చెరువుకి కాపలాగా వున్న రంగయ్య ని పిలిచింది. రంగయ్య కి 35 ఏళ్ళు వుంటాయి. మంచి కండలు తిరిగిన శరీరం బలంగా పొడుగ్గా ఉంటాడు. ఎప్పుడూ పంచెని ఆంధ్రా పద్ధతి లో కట్టుకుని చాతీ మీద నూలు పోగు లేకుండా ఉంటాడు. అతనికి ఆ చెరువు లో ప్రతి మూలా బాగా తెలుసు. ఆ చెరువు కొన్న దగ్గరి నుంచీ అతన్నే ఆ పని లో పెట్టుకున్నాడు చెంప వాళ్ళ ఆయన. అప్పుడు చిన్న పిల్లోడు కాస్త ఇప్పుడు పెరిగి పెద్ద అయ్యాడు. అంతే తేడా… అతనికి అయ్యగారు, అమ్మగారు అంటే చాలా గౌరవం, అభిమానం.