యుద్ధ నీతి 379

నీళ్ళు తాగిన నాన్న కాస్త తేరుకొని చూడండి, జనరల్ హాద్రియా రొనాల్డ్ గారూ మీకూ మాకూ వ్యక్తిగతంగా ఎటువంటి కంప్లైంట్సూ లేవు. నేను కేవలం ఇండియన్ గవర్నమెంట్ తరుపున వచ్చాను. గవర్నమెంట్ ఏం చెబితే అది చేయడం నా కర్తవ్యం అంతే, అంతే కాని ప్రభుత్వానికి నేను సూచనలు సలహాలు ఇచ్చే వ్యక్తిని కాను. కాబట్టి మీరు ఒక సారి ఆలోచించుకొని సరైన వ్యక్తితో మాట్లాడండి.
మిస్టర్ పాణి మేము అంత వెర్రి వాళ్ళం కాదు.నువ్వేమిటో నీ సత్తా ఏమిటో తెలియకుండా ఇంత దూరం వచ్చామంటావా? బ్రిటిషర్స్ వెళ్ళిపోయినా మా కాలనీలను ఇంకా ఈ దేశంలో పెట్టుకొన్నామంటే దానర్థం మేమేమీ పిచ్చి పూకులం కాదు. మీ భారతీయుల లాగా ఎవడికి వాడు ప్రత్యేకమైన సిద్దాంతాలను పెట్టుకొని స్వార్థ రాజకీయాలు చేసే వాళ్ళం కాదు.మా ప్రయోజానాలను సాధించుకోవడం అంటే ఏ కొంతమందో బాగుపడాలనే భావజాలం కాదు మా దేశస్తులది. అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకూ ప్రభుత్వ ప్రయోజానాలను సౌకర్యాలు ఒకేరకంగా ఉంటాయి. ఆ క్రమశిక్షణే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. మంచిగా చెబుతున్నా నా మాట విను.
పాణి నీరసంగా నవ్వుతూ తల అడ్డంగా తిప్పాడు.
ఆమె లేచి నిలుచుంటూ ఆల్ రైట్ మిస్టర్ పాణి నీకు ఇంకో రెండు గంటలు సమయం ఇస్తున్నాను. ఈలోగా మా అథిత్య స్వీకరించండి. ఇదిగో నీ కూతురు కొడుకూ ఇక్కడే ఉన్నారు. అందరూ కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
బై ద బై మీ భార్యా కొడుకూ ఇద్దరూ దగ్గరలో ఉన్న ఐల్యాండ్స్ వైపు వెళ్ళినట్టుగా సమాచారం వచ్చింది.అంటూ బయట ఉన్న సిపాయిలకు మంచి బట్టలు అవీ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయింది.

ఒళ్ళంతా సుఖం తో మాన్విత పాణి ఒళ్ళో నుండి లేచి మంచి నీళ్ళు తాగడానికి బయటకొచ్చింది.అప్పుడే ఆదర బాదరగా హవ్యక్ కిందకు దిగి వస్తున్నాడు.
ఆమె కంగారుతో ఏమయ్యిందిరా అంటూ అడగబోయెంతలో వాడే అమ్మా ఇంటి చుట్టూ ఏదో జరుగుతోందే ఇందాక నేను చూసాను అంటూ ఇంకా ఏదో చెప్ప బోయేంతలో తుపాకీలు పేల్చిన శబ్దాలయ్యాయి. ఇద్దరూ చటుక్కున కిందకు కూచొని పెద్దగా అరుస్తోంటే ఈలోగా పాణి తన రైఫిల్ ను తీసుకొని ,సుకృతను ధీర్గత్ ను గట్టిగా హెచ్చరిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతూ వీరిద్దరినీ వెనుక వైపునుండి ఇంటి బయటకు పంపేసాడు.
ఆ గలాభాలో ఆలోచించడానికి సమయం లేకపోవడం తో అమ్మా కొడుకులిద్దరూ ఆ చీకటిలో ఇంటికి దూరంగా పారిపోయి అప్పుడే కదులుతున్న షిప్ లోనికి ఎక్కేసారు. అదృష్టానికి అది ఇండీయన్ షిప్, దాని క్యాప్టెన్ స్వీకృత్ దూరం నుండి అంతా చూసాడు కాబట్టి ఆయన వీరిని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా తమతో పాటు తీసుకెళ్ళిపోయాడు.
మరునాడు ఉదయానికి దగ్గరలో ఉన్న మైక్రోనేషియా ఐల్యాండ్స్ లో ల్యాండ్ అయ్యిందా షిప్. క్యాప్టన్ స్వీకృత్ కు దాదాపుగా విషయం తెలుసు కాబట్టి తన పరపతితో ఫార్మాలిటీస్ పూర్తి చేసి వీరిని సాదరంగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడినుండి ఇండియన్ గవర్న్మెంట్ తో కాంటాక్ట్ చేసి విశయం తెలియజేసాడు.
అప్పటి ప్రభుత్వం పరిస్థితులు సర్దుకొనేంతవరకూ వారిని తన దగ్గరే ఉంచుకొమ్మని కల్నల్ పాణి దొరికిన తరువాత వారిని హ్యాండోవర్ చేయమని సూచనలిచ్చింది.
అదే విశయాన్ని మాన్విత కు చెప్పి ఆమెను ఊరడిల్ల జేసాడు.
మాన్వితకు ఎటూ పాలు పోకుండా ఉంది. తన భర్త మిగతా ఇద్దరు పిల్లల క్షేమ సమాచారాలు తెలిసేయంతవరకూ తనకు మనశ్శాంతి లేదు. అందుకే క్యాప్టన్ స్వీకృత్ ను ఏదో విధంగా వారి గురించి వివరాలు కనుక్కోమని ప్రాధేయపడింది.
ఆయన గంభీరంగా చూడండి మాన్విత గారూ వారి ప్రాణాలకు ఎటువంటి హానీ జరగదని మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను.ఇండియాలో పోర్చుగీసు వారు తమకున్న కాలనీలను వదులు కోవడాని ఏమాత్రం ఇష్టం లేదు. వారు ఆ ప్రాంతాలను చాలా బాగా డెవలప్ చేసుకొని ఉన్నారు. బ్రిటీషర్స్ లాగా దోచుకోవడం కాకుండా వారు ఆ ప్రాంతాలను తమకు అనుగుణంగా తమ కల్చరును అక్కడ బాగా విస్తరింపజేసుకొని ఉన్నారు. అందువల్ల స్థానికుల నుండి వారికి మంచి సహకారం ఉంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఇండియన్ గవర్న్మెంట్ నాకు కాల్ చేసేంతవరకూ మనము ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మీరేమీ ఇబ్బంది పడనవసరం లేదు. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నాయి. పరిస్థితులు కాస్త చక్కబడేంతవరకూ మీరు కాస్త ధైర్యంగా ఉండండి.