రతీ 1 1148

అది ఎంత వేగంతో ఢీకొట్టింది అంటే ఆ వేగానికి మా కారు 5 పల్టీలు వేసి పక్కనే వున్న పొలం లో బోర్లా పడింది పల్టీలు కొట్టే సమయం లో నాన్న అమ్మ నన్ను వాళ్ళ కాల్ల కిందకు నెట్టి నా మీద వాళ్ళు అడ్డంగా వున్నారు నేను షాక్లోకి వెళ్లిపోయి స్పృహ కోల్పోయిన నేను లేచే సమయానికి రోడ్డు పక్కన పడి వున్నాను నాకు పక్కగా ఒక అంబులెన్స్ వచ్చి ఆగివుంది.నేను లేచి మా కారుని చూసాను అది బోర్లా పడి తుక్కు తుక్కు అయ్యింది చుట్టూ జనం గుమిగూడారు అటు వైపుగా ఆంబులన్స్ లోకి ఇద్దరి శవాల్ని గుడ్డ కప్పి తీసుకొని వెళ్తున్నారు ఇంకో మనిషి ఎక్కడ అని చుట్టూ చూసాను కానీ ఫలితం దక్కలేదు. అలా చూస్తూ వుండగా వున్నట్టు వుండి స్పృహ కోల్పోయాను.కళ్ళు మూసుకుని వుండటం వలన ట్యూబ్ లైటు కిరణాలు నేరుగా కంటి మీద పడ్తున్నాయి ఓపిక తెచ్చుకుని ఒక్కసారిగా లేచి చూసాను. అప్పుడు అర్థమైంది నేను హాస్పటల్ లో వున్నాను అని నేను వున్న గది నుంచి బయటకి వెళ్దాం అని వెళ్లబోతుంటే ఆ గదిలో వున్న నర్స్ ఆపటానికి ప్రయత్నిస్తుంది.ఇంతల్ అత్త ఆ గది బయటి నుంచి నన్ను అద్దం నుంచి చూసింది ఆమె ఏడుస్తూ వుంది నేను ఏమైంది అని కంటితో అడిగాను ఆమె ఇంకా ఏడుస్తూనే వుండి ఇంకా లాభం లేదు అని నర్సుని విడిపించుకొని బయటకి వెళ్ళాను అప్పుడే డాక్టర్ అత్తతో ఏదో మాట్లాడుతున్నాడు నేను బయటకి రావటం చూసి నర్సుని తిట్టాడు నేను అతనిని ఆపి యేమైంది అని అడిగాను అతను చెప్తున్న మాటలు వింటుంటే నాకు దుఃఖం ఆగట్లేదు ఏంచెయ్యాలో అర్ధం కాలేదు.అప్పుడు నేను వెంటనే నాన్నను చూడాలి అని అన్నాను నన్ను నాన్న వున్న గదిలోకి తీసుకొని వెళ్లారు అక్కడ నాన్నను చూసి గుండె ఆగినట్లైంది చుట్టూ ఏవేవో మిషన్లు వున్నాయి నాన్న తలకి కట్లు కటి వున్నాయి.నాన్న దగ్గరకు వెళ్లి నాన్న లేగు నాన్న లేవు అని ఏడుస్తున్నాను మెల్లగా నాన్న కళ్ళు తెరచి నా చేతి మీద చెయ్యి వేసి నువ్వు అడిగావు కదా నాకు నువ్వు ఏంచేయాలో చెప్పమని అంటుంటే ఇప్పుడవెందుకు నాన్న అంటునే లోపు ఆయన కలుగ చేసుకొని నేను మరణించే అవకాశం ఉందని చెప్పారు ఇంకా నా వల్ల కావట్లేదు ఇంతలో నాన్న నాకు నువ్వు అమ్మ ఎంచెప్పిందో అదే అవ్వాలి అన్నాడు.అలా అన్న సమయానికి అమ్మ గుర్తు వచ్చింది నేను అత్త మొఖంలో చూసాను ఆమె తల అడ్డంగా ఏడుస్తూ ఊపింది నాకు అమ్మ ఇంకా లేదు అని అర్థమయయింది నాన్న నా చేతిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. నా కంటి నుంచి నీళ్ళు ధారలుగా కారుతూనే వున్నాయి ఇక నేను నాన్నతో చెప్పాను నా ఊపిరి ఆగే వరకు మీరు కోరుకున్నట్టే చేస్తాను అని ఆ మాట విన్న నాన్న సంతోషం తో కళ్ళు మూసుకున్నాడు పక్కన వున్న మిషన్ శబ్దం ఆగిపోయింది.మా అమ్మ నాన్న చనిపోయిన విషయం తెలిసి ఊరంతా బాధ లోవుంది నేను ఇంటి నుంచి బయటకి అడుగు కూడా పెట్టలేదు.అలా 5 యేళ్ళు గడిచి పోయాయి ఈ 5 యేళ్ళ లో నేను నాయనమ్మను కూడా కోల్పోయాను నేను పెద్దమనిషిని అయ్యాను అత్త( సప్న )

నన్ను అంటిపెట్టుకొని వుంది ఒక రాణికి చేసే మర్యాదలు అన్నీ చేసింది కానీ ఒక్క తల్లి దండ్రులు లేని లోటు తీర్చ లేకపోయింది .నాలో నేను కుమిలిపోవటం చూసి ఆమె ఎప్పుడూ ఏడుస్తూనే వుండేది అది చూసిన నేను అమ్మ నాన్నలకి ఇచ్చిన మాట గుర్తుకు తెచ్చుకుని అత్త దెగ్గరకు వెళ్లి నువ్వు ఏడవకు అత్త నేను చూస్తూ తట్టుకోలేను అని ఈ క్షణం నుంచి నువ్వు ఎం చెప్తే అది ఆనందంగా చేస్తాను అన్నాను ఆ మాట విన్న అత్త ఆనందించి ఇలా అంది ఇక నువ్వు ఎప్పటిలానే ఇంట్లో వుండి బాగా చదువుకొని ఆనందంగా వుండాలి.నేను సరె అన్నాను ఈ సంభాషణ జరిగిన తర్వాత టీచర్ ( చంచల )

వచ్చి నాకు 12వ తరగతి పాఠాలు చెప్పటం మొదలు పెట్టింది ఈ 5 యేళ్లలో నేను చదువును పూర్తిగా వదిలేశాను అప్పటికే పరీక్షల విదానం చాలా మారిపోయింది 10వ తరగతి పరీక్షలు తీసి 12వ తరగతి పరీక్షలు పెట్టారు అందుకే చంచల 12[b]వ తరగతి పాఠాలు చెప్పటం మొదలు పెట్టింది ఇంకా అమ్మ నాన్నల గురించి ఆలోచన తగ్గేలా చేసిన రోజులవి.చంచల ఒక 2 నెలల్లో పాఠాలు మొత్తం అని చెప్పి ఒకే ఒక్క సబ్జెక్ట్ వదిలింది అది బయాలజీ ఆ సబ్జెక్ట్ లో కూడా పునరుత్పత్తి వ్యవస్థ విషయం(reproductive system) మాత్రమే వదిలింది ఆ చాప్టర్ ఎందుకు ఆపారు అని చంచలను అడిగితే దానికి ఇంకా సమయం వుంది అని చెప్పింది అప్పుడు.నా జీవితానికి మలుపు ఆ పాఠం లో వుంది అని గమనించ లేక పోయాను అప్పుడు.చంచల నేను చదివినవి అన్నీ తిరిగి చదివిస్తుంది పరీక్షలకి అప్లై చేయించాలి అని అప్పుడు నాకు గుర్తు వచ్చింది ఆ పాఠం మిగిలి వుంది అని వెంటనే చంచలకి గుర్తు చేశాను తను ఎగా దిగా నన్ను చూసి మా అత్త దగ్గరకి వెళ్లి ఏదో మాట్లాడుతుంది దానికి అత్త సప్నా తల దించుకొని చిన్నగా నవ్వుతూ వుంది

నేను ఆలోచిస్తూ వున్నాను అంతలా చిన్నగా నవ్వటానికి ఏమైంది అని ఈలోపు చంచల నా దగ్గరకి వచ్చి రతి ఈ రోజు నీకు ఆ మిగిలిన పాఠం మా ఇంట్లో చెప్తాను అని చెప్పింది దానికి నేను సరే అని అన్నాను.అప్పటికి సమయం మధ్యాహ్నం 12 అవ్తుంది చంచల నేను భోజనం చేసి చంచల ఇంటికి బయలుదేరాం. చంచల ఇంటికి చేరుకుని ఒక అయిదు నిమిషాలు కూర్చొని వున్నాము చంచల ఇంటిలో ఎవరూ లేరు నేను అదే అడిగాను ఏమిటి ఎవరూ లేరు అని దానికి చంచల మా ఆయన ఒక ఫ్యాక్టరీ అకౌంటెంట్ తను పొద్దున్న వెళితే తిరిగి సాయంత్రం వరకూ రారు ఇక మాకు ఎలాగో పిల్లలు లేరు కదా అందుకే నీ దగ్గరకి వచ్చి అలా నీకు చదువు చెప్తూ టైమ్ పాస్ చేస్తున్న అని బదులు ఇచ్చింది నేను ఓహో అని రాగం తీసాను.చంచల ఇక పాఠం మొదలు పెడదామా అని అంది దానికి నేను హ చెప్పండి అని అన్నాను,చూడు రతి నేను ఇప్పుడు నీకు చెప్పబోయే పాఠం మానవ మనుగడకి సంబంధించిన విషయం.ఈ పాఠం వల్ల ఒక స్త్రీ పురుషుల భేదం చాలా స్పష్టంగా నీకు తెలుస్తుంది అని చెప్పింది నేను తను చెప్పే మాటలు అన్నీ దీర్ఘంగా వింటున్నాను.తను ఒక స్త్రీ కి వుండే అంగాంగలు మరియు పురుషులకి వుండే అగాల గురించి బొమ్మలు చూపిస్తూ చెప్తుంది,ఒక స్త్రీ యొక్క జీవిత కర్తవ్యాలను వివరిస్తుంది.పురుషుని యొక్క వీర్యం వల్ల స్త్రీ ఎలా తల్లి అవ్తుంది పుస్తకంలో ఉన్నట్టు వివరిస్తుంది కానీ నాకు సందేహం మొదలయ్యింది.నేను వెంటనే తనను అడిగాను అస్సలు ఇదంతా ఎలా జరుగుతుంది పుస్తకంలో చూస్తే నాకు జ్ఞానం వస్తుంది కానీ సృష్టిలో జరిగే పని అని మీరు చెప్పారు అంటే దానికి ఉదాహరణలు వుంటాయి కదా అని అడిగాను దానికి తను చూపిస్తాను అని చెప్పింది. నేను ఎంటా అని ఆతృతతో చూస్తున్నాను తను నన్ను తీసుకొని వెళ్లి హాల్లో వున్న టీవీ ముందు కూర్చోపెట్టి తను ఆ టీవీ కింద వున్న డ్రా లో ఒక సిడీ తీసింది దానిని డీవీడీ లో పెట్టిన తలుపులు అని గడి పెట్టీ టీవీ ఆన్ చేసింది.నేను టీవీని క్షుణ్ణంగా చూస్తున్నాను దాని లో ఒక సినిమా మొదలైంది అది ఇంగ్లిష్ సినిమాల వుంది దాని లో కొన్ని రాజ్యాల మధ్య యుద్దం జరుగుతుంది ఆ యుద్దం అయపోయాక ఒక విందు చేసుకుంటున్నారు అందరూ కలసి ఒక టేబుల్ ముందు కూర్చొని మాట్లాడుకుంటూ వున్నారు వాళ్ళ లో 3 మగవాళ్ళు 1 ఆడామే వున్నారు చంచల వెంటనే ఇది కాదు అని వేరే సీడి పెట్టింది.

ఇంతకు ముందు చూసిన సినిమా కి పేర్లు రాలేదు ఇప్పుడు చూసే దానికి పేర్లు వచ్చాయి ఆ సినిమా పేరు Gladiator దానిలో ఇది కూడా రాజ్యాల మీద జరిగిన సినిమా లాగా వుంది బహుశా ఇంతకు ముందు పెట్టీ సీడి కి ముందు జరిగిన స్టోరీ అయ్యి ఉంటుంది అని అనుకొని నేను కథలో నిమగ్నమై పోయాను. సినిమా లో ఒక రాజ్యం లో రాజు రాణి ఒక మైదానం ముందు కూర్చొని మైదానం లో జరుగుతున్న సన్ని వేసాలని చూస్తున్నాను ఆ మైదానం లో ఇద్దరు వ్యక్తులు కత్తులతో యుద్దం చేసుకుంటున్నారు వాళ్ళ యుద్దాన్ని వేల సంఖ్యలో జనం చూస్తున్నారు.ఆ యుద్దం లో ఎవరూ బ్రతికితే వాళ్ళే విజేతలుగా నిలుస్తారు, ఆ యుద్దం రాజు రాణి చూస్తుండగానే యుద్దం అయపోయింది . అందరూ ఎవరి పనుల్లో వాల్లుమునిగిపోయారు అంతలో రాజ మందిరం లో ఒక కొలను లాగా వుంది రాణి ని చెలికత్తెలు స్నానం చేయిస్తూ వున్నారు అక్కడికి రాజు శబ్దం చేయకుండా ఒక మూల నుంచి వస్తున్నాడు అది గమనించిన చెలికత్తెలు ఒక్కొక్కరుగా అక్కడినుంచి వెళ్లిపోయారు రాణి నీటి లో సేదతీరుతూ వుంది రాజు రాణి దగ్గరకి వచ్చి ఒక్కసారిగా ఆమెను తట్టాడు ఆమె ఉలిక్కి పడి చుట్టూ చూస్తే ఎవరూ లేరు ఒక్క రాజు తప్ప ఆమె వెంటనే ఎంటి రాజా వారికి ఈ వేళలో మనసు మర్లింది అని అడిగింది దానికి వెంటనే రాజు ఇక్కడే కానిద్దాం అని అన్నాడు దానికి వద్దు ఇక్కడ కాదు మీరు వెళ్లి మన గదిలో వుండండి నేను వస్తాను అని చెప్పింది.

1 Comment

  1. అన్ని సగం సగం పోస్ట్ చేస్తవెంట్ర,పూర్తిగా పోస్ట్ చెయ్యరా

Comments are closed.