విమల 1141

అలా ఆలోచనలో పడ్డ విమలను చూసి ” హలో ఏంటి మేడం ఫ్లాష్ బ్యాక్ ఆ ” అంటూ సరిత అనడం తో , హా అలాంటిదే అని నవ్వుతు టీ తాగుతూ ఇంకేంటి సరిత విశేషాలు? మీ ఆయన పేరేంటి హా రంగ ఎలా వున్నాడు ? అతని వ్యాపారం ఎలా వుంది ? పిల్లలు ఎంత మంది ? అంటూ ఒకదాని తరువాత ఇంకోటి ప్రశ్నల వర్షం కురిపిచింది విమల. సరిత అందుకు బదులిస్తూ ఆయన బావున్నారు మేడం, ఇంకా పిల్లలు లేరు , ఇప్పుడే వద్దనుకున్నాం. చాలా రోజుల తరువాత కలిసినందున మాటలోపడి రాత్రి జరిగింది మరిచి కొద్దిగా రిలాక్స్ ఇయ్యింది విమల.అలా మాటలో పడ్డ ఇద్దరు మద్యాహ్నం 1:30 వరకు ఆకలేసే దాక మాట్లాడి. పక్కనే వున్నా కాంటీన్ లో భోన్చేయడానికి కదిలారు. నిన్న రాత్రి రాక్షస కామ క్రీడా పుణ్యమాని తన త్రీకోనసంగామంలో ఒక్కటే నొప్పులు,నడవడం కూడా కొద్దిగా కుంటినట్టు నడుస్తోంది విమల. అది గవనించిన సరిత ఏంటి విమలక్క కొద్దిగా తేడాగా నడుస్తునావ్ అని అన్నది. విమలకు ఏమిచెప్పాలో తోచక కాలు బెనికిందే సరిత అని చెప్పి , బోజనాలు ముగించి తన కేబిన్ లోకి చేరుకుంది విమల. అల ఒక అరగంట కునుకు తీసి టేబుల్ పై చూసింది. తనకు నిన్న రాత్రి శీను ఇచ్చిన కేసు ఫైల్. సరే మనస్సు డైవెర్ట్ చేయడానికి , ఫైల్ తీసుకొని చదవడం మొదలెట్టింది. ఆ ఫైల్ చదువుతుంటే మధలు రోలు దగ్గర మోర పెట్టుకునట్టుగా వుంది వ్యవహారం.
ఆ ఫైల్ సారాంశం ఏంటంటే ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ లో సుమారు 100 సంవత్సరాల ముందు చుట్టూ అడవి మధ్యలో జామిందరి బంగాళా ఉండేది. ఆ జామిందరు మరణాంతరం ఆ బంగాళా బాగోగులు చూసేవారు లేక శిధిలావస్థలో చేరుకుంది. కాలంతో పాటు జనాబా పెరిగి ఊరు పెదధై అడువులు బిల్డింగ్లు,అపార్ట్మెంట్లు గా మారిపోయింది. చివరికి మిగిలింది ఈ బంగాళా ,వెనుక ఒక కొండ దానివెనుక నుండి అడవి. ఈ సిదిలవస్థ లోవున్న బంగాళా లో అప్పటికే అలరిమూకలు , రౌడీ గ్యాంగులు, ఆక్రమించుకొని అసాంగిక కలాపాలు సాగిస్తువుండేది. వారానికి రెండు లేక మూడు శవాలను పోలీసులు ఆ బంగాళా నుండి, ఆ చుట్టూ పక్కల పరిసరాల నుండి కనుగోనేవారు. చాలా మట్టుకు ఆ బంగాలలో ప్రాణాలు పోగొట్టుకున్నది మాత్రం స్త్రీలే. చాల మంది స్త్రీలు మానాలు కూడా పోగోటుకున్నారు,కాని ఎవ్వరు సమాజానికి బయపడో లేక వేరే కారనాలతోనో బయటపడలేదు.. కాని ఎవరిని ఇంతవరకు ఆధారాలు లేక అరెస్ట్ చేయలేక పోయారు పోలీసులు. ఇప్పటికి ఆ చావులు మిస్టరీ గానే మిగిలిపోయాయి. దాంతో ఆ బంగాలలో దెయ్యం ఉందని, అక్కడికి వెళ్ళినవాళ్ళు చనిపోత్తున్నారని వద్దంతులు పుట్టుకోచాయ్,కాని పోలీసులు మాత్రం ఇది ఏదో రేపిస్ట్ లేక సైకో పని అని కేసులను క్లోజ్ చేసేవారు. ఈ వద్దంతులు,చావులు ఎక్కువ కావడం తో ప్రబుత్వం,ఆ బంగాళాను నేలమట్టం చేసి చుట్టూ కంచె వేయించింది. కోట్లు విలువ చేసే ఆ ప్రబుత్వ భూమిని ఎలాగైనా దక్కించు కోవాలని చాల మంది పెద్దలనుండి వీధి రౌదిలు దాక ప్రయత్నం చేయని వాడు లేదు. ఆ భూమి మీద కన్నుతో గొడవలు , ముర్దేర్లు ఎక్కువై , ప్రబుత్వానికి పెద్ద తలనొప్పిగా మారి ఆ జాగాలో ఇంక గొడవలు జారకుండా,ఆపై ఆ ఏరియా లో రక్షణ కూడా వుంటుంది అన్న సదుదేసం తో అక్కడ ప్రబుత్వ ఉన్నతాధికారుల కోసం విల్లలను నిర్మించింది. కాని ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన వారందరు రకరకాల కారణాలు చెప్పి వెళ్లి పోతున్నారు. అక్కడ ఎం జరుగుతోందో తెలుసుకొని అక్కడి సమస్యను పరిష్కరిచడం ఆమెకు ఇచ్చిన స్పెషల్ కేసు.
అమ్మక్రమశిక్షణ