ప్రేమ బాధ సెక్స్ – 3 90

(1998)

ప్రపంచం లో అతి పెద్ద శత్రుత్వం ఉన్న దేశాలు 4 అమెరికా, రష్యా, ఇండియా, పాకిస్తాన్.

పాకిస్తాన్ చైనా సహాయం తో 1970 తరువాత తన ఉనికిని ప్రపంచం మొత్తం తెలియ చేయాలని ఉద్దేశం తో 1970 నుంచి 1990 వరకు 4 సార్లు ఆటం బాంబ్, న్యూక్లియర్ బాంబ్ లు తయారు చేసి వాటిని ప్రయోగించీ ఎప్పటికప్పుడు ఇండియా మీద ఒత్తిడి పెంచడం మొదలు పెట్టింది, దాంతో 1993 లో మన జీనియస్ scientist మన అందరికి ఇష్టమైన మాజీ ప్రెసిడెంట్ APJ అబ్దుల్ కలాం గారు ఒక న్యూక్లియర్ టెస్టు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ అప్పటి గవర్నమెంట్ ఆ ప్రయోగాన్ని చాలా తేలికగా తీసుకున్నారు, మిషన్ ప్లాన్ చేసిన అబ్దుల్ కలాం గారిని పక్కకు తోసి ఇష్టం వచ్చినట్లు చేశారు అమెరికా మన దేశం నీ below poverty లైన్ కింద ఉంచింది అందుకే మన దేశం పైన కన్ను వేసి ఉండడానికి మన దేశం పైన ఒక సాటిలైట్ వదిలింది అదే ” Lactose” అనే సాటిలైట్ పెట్టింది ఆ సాటిలైట్ మనం చేస్తున్న మిషన్ నీ ప్రపంచం ముందు expose చేశారు, దాంతో అప్పుడు ఆ మిషన్ ఆగిపోయింది.

తరువాత 1998 లో గవర్నమెంట్ మారింది దానికి చైనా బహుమతి కింద ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసి మనల్ని హేళన చేశారు దాంతో 1993 లో జరిగిన ఆ తప్పు మళ్లీ జరగకుండా ఉండేందుకు ఈ సారి మొత్తం అధికారం అబ్దుల్ కలాం గారికి ఇచ్చారు అయన Lactose సాటిలైట్ ఎప్పుడు వేరే దేశం పైన చూడడానికి వెళుతూందో ఆ సమయం లో రెండు గంటల సేపు మనకు టైమ్ దొరుకుతుంది, ఆ సమయంలో పాకిస్తాన్ isa, అమెరికా Cia, కలిసి మన దేశం మీద కన్ను వేయడానికి వచ్చారు అప్పుడు ఒకేసారి 6 న్యూక్లియర్ టెస్ట్ లు చేయాలని అనుకున్నారు కానీ పాకిస్తాన్, అమెరికన్ ఏజెంట్ లు మన ప్లాన్ నీ బయటకు expose చేయబోయే సమయానికి అబ్దుల్ కలాం గారు ఒక వీరోచితమైన అడుగు తీసుకొని ఎవరి ఆర్డర్ లు లేకుండా ఒక న్యూక్లియర్ బాంబ్ నీ ప్రయోగం విజయవంతం గా చేసి ప్రపంచానికి సవాలు విసిరారు.

ఇప్పుడు ఈ సోది అంతా మాకు ఎందుకు అని చిరాకు పడదు.

అప్పుడు 1998 మే 11 న ఒక్క న్యూక్లియర్ టెస్ట్ జరిగిన తరువాత, 13 వ తేదీన మిగిలిన 5 న్యూక్లియర్ మిసైల్స్ నీ ప్రయోగం చేసే సమయంలో వైట్ హౌస్ అనే పేరు తో ఉన్న ఒక్క మిసైల్ నీ పెట్టిన చొట్ట నీళ్లు ఉండటం తో దాని వదిలేశారు, కానీ నిజం చెప్పాలి అంటే దాని గురించి పూర్తి గా మరిచి పోయారు కానీ పాకిస్తాన్ లోని కొన్ని సంస్థలు గుర్తు ఉంచుకుని ఆ న్యూక్లియర్ మిసైల్ నీ అక్కడి నుంచి కిరణ్ ( హజిర్) సహాయం తో దొంగలించి తీసుకొని వెళ్లారు, దాని లో ఉన్న atoms చాలా ఎక్కువ ఉన్నాయి అంతే కాకుండా ఆ atoms కీ మరి కొన్ని atoms జోడించి సాటిలైట్ కనెక్ట్ చేసి అన్ని ప్రధాన నగరాల్లో వాటర్ సప్లయ్ లకి ఆ atoms నీ జోడించి బ్లాస్ట్ చేస్తే ఇండియా లో భూకంపం వచ్చి ఎలక్ట్రిసిటీ సప్లయ్ ఆగి పోతుంది మొత్తం దేశం అడుగంటి పోతుంది. అలాంటి ఒక భీకరమైన ఎటాక్ ప్లాన్ చేసారు ఫైజాన్, హజిర్ అది జరగాలి అంటే మన దేశం లో ఉన్న సెక్యూరిటీ దృష్టి మళ్లించి వాళ్లు అనుకున్నది చేయాలి, అందుకే ఇండియా కీ వస్తున్న చైనా ప్రెసిడెంట్ నీ చంపి మనకు చైనా కీ మధ్య యుద్ధం వస్తే అప్పుడు వాళ్లు న్యూక్లియర్ బ్లాస్ట్ చేయచు అని వాళ్ల ప్లాన్.

(అస్లాం వినయ్ మధ్య జరిగిన సంఘటన)

వినయ్ ఇంట్లో దిగులుగా కూర్చుని ఉన్నాడు అప్పుడే అస్లాం వచ్చాడు తనని చూసి వినయ్ పని మనిషి తో కాఫీ తెమ్మని చెప్పాడు అ తరువాత

వినయ్ : ఏంటి అంకుల్ ఇలా వచ్చారు

అస్లాం : ఏమీ లేదు రా నీ కోసం ఒక గుడ్ న్యూస్ తెచ్చాను కానీ ఈలోగా ఇలా అయ్యింది

వినయ్ : ఏంటి అంకుల్ అది అని ఆశగా అడిగాడు

అస్లాం : నువ్వు చేసిన పనికి నిన్ను బ్లాక్ లిస్ట్ చేశారు కానీ నేను నిన్ను ఎయిర్ ఫోర్స్ నుంచి diputute చేయించి ఆర్మీ లోకి క్లియర్ ఎంట్రీ ఇప్పించా

వినయ్ : అది ఎలా కుదురుతుంది అంకుల్

అస్లాం : నీ టాలెంట్ గురించి విన్న Brigadier రుద్ర ప్రతాప్ సింగ్ గారు నిన్ను అయన పర్సనల్ influence తో నిన్ను ఆర్మీ లో చేర్చుకున్నారు

వినయ్ : ప్రేమ పోయింది అమ్మ పోయింది కెరీర్ కూడా పోయింది అనుకున్న కానీ ఏదో ఒక్కటి సంతోషం ఇస్తుంది థాంక్ యు అంకుల్ అని అస్లాం చేతిలోని ఆర్డర్ లెటర్ తీసుకున్నాడు

అస్లాం : కెప్టెన్ don’t address me uncle call me sir అని ఆర్డర్ వేశాడు

వినయ్ : yes sir అని లేచి సెల్యూట్ చేశాడు

Updated: December 18, 2022 — 9:48 am