జ్ఞాపకాలు 2 258

ఆ రోజులలో బాత్ రూం ఇంటి బయట కట్టించేవారు. పైన సీలింగ్ ఉండేది కాదు. పెద్ద ఎత్తైన మేడలు లేకపోవడం వల్ల, ఎవరికీ కనపడే వారు కాదు. యధాలాపంగా చూసిన నాకు, పద్మ స్నానం చేస్తూ కనబడింది. పీట మీద కూర్చుని చేతులు ఎత్తి సబ్బు రాసుకుంటోంది. నాకు అంత క్లియర్ గా కనబట్టం లేదు.

సడన్ గా ఎందుకో పైకి చూసిన పద్మకి నేను కనబడ్డాను. నేను తనని చూస్తున్నానని తెలిసి వంగుండి పోయింది. తను ఏమైనా అక్కా వాళ్లకి చెబుతుందేమోనని నాకు చాలా భయం వేసి, రూంలోకి వచ్చేసా. కాని పాపం ఏమి చెప్పలేదు.

ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. ఆంటీ, గౌరి ఎలాగా మన చేతుల్లోనే ఉన్నారు అనుకుని ఊరు వెళ్ళడానికి నిర్ణయించుకున్నా. సాయంత్రం ఆంటీకి, గౌరికి ఈ విషయం చెప్పి, ఒక వారం రోజులలో వస్తానన్నాను. రాత్రి నాన్నగారికి చెప్పి, డబ్బులు తీసుకుని, తెల్లవారే మా అక్కా వాళ్ల ఊరు బయలుదేరాను.
నేను అక్క ఇంటికి వెళ్ళేసరికి అక్క వొక్కర్తె వుంది.
నన్ను చూసి “ఏరా, ఎణ్ణాళ్ళయిందిరా మా ఇంటికి వచ్చి , అక్కని చూడాలని పించలేదా?”
“లేదు అక్కా, చదువు మూలంగ రాలేక పోయాను”
ఆమె వాళ్ళ పాలేరుని పిలిచి, నా పెట్టె, మేడ మీద గదిలో పెట్టమని పురమాయించి, “రా స్నానం చేసి, టిఫిన్ తిందువుగాని” అంది.
“బావగారు లేరా?” అని అడిగా. పద్మ లేదా అని అడగలేక.
“నీకు తెలుసుగా అయనది వ్యవసాయం, తెల్లారగట్ట వెళ్ళి, సాయంత్రానికి గాని రారు, భోజనం కూడా పాలేరు పట్టుకెళ్తాడు. ఇదేమో (పద్మ) గుడికి వెళ్ళింది.”

నేను టిఫిన్ చేసి, “అక్కా, పొలానికి వెళ్ళి, బావని చూసి, సాయంత్రం వస్తాను, నాకు కూడ బావతో భోజనం పంపు” అని పాలేరుని తీసుకుని పొలానికి వెళ్ళా.

నేను పొలానికి వెళ్ళేసరికి, బావ గట్టు మీద పాకలో కూర్చుని పనులు పురమాయిస్తున్నాడు.

నన్ను చూసి “రా ఇదేనా రావడం? నాన్న కులాసాగా వున్నారా?” అని పలకరించాడు.

“నీ చదువెలావుంది? తరువాత ఏమి చదువుతావ్?”

“సీట్ వస్తే ఇంజినీరింగ్ చేద్దా మనుకుంటున్నా”

అలా మేమిద్దరం సాయంత్రం వరకు పొలంలో గడిపి ఇంటికి బయలుదేరాము. ఇంటికి వచ్చాక అక్క నాకు స్నానానికి వేడి నీళ్లు పెట్టించి, స్నానం చెయ్యమంది.

నేను మేడ మీదకు వెళ్ళబోతోంటే, “ఈ పూటకి మా టవల్ ఇస్తా గాని, ముందు స్నానం చెయ్యు, నీళ్ళు వేడి తగ్గిపోతాయి” అంది.
స్నానం చేసి బట్టలు మార్చుకోడానికి మేడ మీదకు వెళ్ళా. పద్మ ఇంతవరకు కనబడలేదు. అడగాలంటే సిగ్గుగా వుంది.

ఇంతలో “మామయ్యా, ఎలా వున్నావ్?” అంటూ మేడ మీదకు వచ్చింది.

బాగా పొడుగు ఎదిగింది. వళ్ళు కాస్త తగ్గింది. పెళ్ళి కళ వచ్చినట్లుగా బాగా అందంగా వుంది. పైట వెనకాల నుంచి రెండు సళ్ళు పూర్ణ కుంభాల్లా నాకు స్వాగతం చెబుతున్నాయి. నేను తననే అలా నిశితంగా చుస్తుంటే, “ఏం, మావయ్య అలా చూస్తున్నావ్? చాల రోజులైంది నిన్ను చూసి. బాగా యెదిగావ్” అంది.

“అవును, నువ్వు కూడా బాగా యెదిగి పోయావ్, పెళ్ళి కళ కూడా వచ్చింది”

“పో మావయ్యా, అందరూ నన్ను ఇలాగే యేడిపిస్తున్నారు, నువ్వు తొందరగా బట్టలు వేసుకుని వస్తే, భోజనం చేద్దువు గాని, నాన్న నీ కొసం యెదురు చూస్తున్నారు” అని కిందకు వెళ్ళి పొయింది.
పద్మ ఎంత బాగా తయరైంది, రెండేళ్ళ క్రితం లావుగా వుండేది, ఇప్పుడు లావుకు తగ్గ పొడవుతో మిసమిసలాడుతోంది. ‘అవకాశం వస్తే ఒక పట్టు పట్టాలి’ అనుకుంటూ కిందకి వెళ్ళా.

భోజనాల దగ్గర అక్క బావ గారితో “ఏమండి, మన వూరు కరణంగారు, పంతులుగారు కలసి తిరుపతికి బస్ వేసారట. తిరుపతి, కాళహస్తి, విజయవాడ చూపిస్తారట. శుక్రవారం వెళితే, సోమవారం వచ్చెయ్యచ్చు, టికెట్ కూడా మనిషికి 150/- అని చెప్పారు, పద్మకి సాయంగా వాడు ఎలాగూ వున్నాడు, మనం కూడా వెళ్ళి చాలరోజులైంది”

దానికి బావగారు “ఐతే, రేపు మన పాలేరుని పంపి రెండు టికెట్లు వుంచమని చెప్పు” అన్నారు.
నేను భలే అవకాశం వచ్చింది అనుకున్నా.

ఆ రోజే శుక్రవారం, అక్క చాలా హడావిడి పడిపోతోంది, ప్రయాణానికి. బావగారి బట్టలు, తనవి అన్ని సద్దింది. దారిలో తినడానికి అటుకులు సిద్ధం చేసుకుంది.
సాయంత్రం బస్ ఎక్కేముందు నన్ను పిలిచి “ఒరే నువ్వు ఇంట్లో కాపలాగా వుంటావనే, మేము వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్త. తలుపులు జాగ్రత్తగా వేసుకోండి, మన పాలేరు వీధి అరుగు మీద రాత్రి పడుకుంటాడు. యేదైనా అవసరమైతే వాడిని పిలవండి” అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు.

నేను సాయంత్రం కొద్దిసేపు వూరిలో తిరిగి, ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 గంటలైంది. నేను రాగానే పద్మ “యేమిటి మావయ్యా, ఇంత ఆలస్యం నాకు 7 గంటలకు భోజనం చెయ్యడం అలవాటు, తొందరగా రా” అంది.