కసి ! 1716

రంగమ్మ లోకనాధానికి దూరపు బంధువు. వరసకు పిన్ని అవుతుంది. పెద్దగా రాకపోకలు లేవు. ఏదో పెళ్ళిళ్ళ సందర్భాలలో చూడ్డమే. గుర్తుపెట్టుకోగల శాల్తీ గనక మన లోకనాధానికి ఆవిడ బాగా గుర్తే.
రంగమ్మ లోకనాధానికి తిరుపతి లో తగిలింది. తన ఏకైక కూతురైన దమయంతిని ఇల్లరికపుటల్లుడైన వైకుంఠాన్నీ వెంటబెట్టుకుని మొక్కు బడి తీర్చుకోడానికి ఏడుకొండల వాడి సన్నిధికి వెళ్ళి అక్కడ ఆ ధర్మ దర్శనం క్యూ లో లోకనాధం గాడికి తగిలింది.
అప్పటికి లోకనాధం ఇల్లు వదిలి లోకం మీద పడి అయిదేళ్ళు గడిచాయి. ఈ అయిదేళ్ళలోనూ లోకనాధం చాలా లోకనుభవం గడించేశాడు. అన్నయ్య వెళ్ళగొట్టగానే తిన్నగా రైలెక్కి మద్రాసు చేరుకున్నాడు. ఇల్లు వదిలి పెట్టి వచ్చే జీవులందరికీ ఓ కల్పతరువు సినీఫీల్డు. అక్కడ చిన్నా చితకా పనులు చేస్తూ తనదైన శైలిలో బతుకు వెళ్ళదీస్తున్నాడు. ఆ ఫీల్డులో అమ్మాయిలకీ కొదవలేదు. అమ్మాయిలను కోరుకునే వాళ్ళకీ కొదవలేదు. దాదాపు బ్రోకరుగా స్థిరపడిపోయాడు. మంచి ఇల్లు .. డబ్బుకి కొదవలేదు.. చెయ్యలనుకుంటే పని.. లేకుంటే అదీ లేదు. ఏదో సినిమా పని మీద తిరుపతికి వచ్చిన లోకనాధం కళ్ళకి దైవదర్శనం క్యూ లో కనిపించింది రంగమ్మ కూతురు.. అల్లుడితో సహా. రంగమ్మ లోకనాధాన్ని గుర్తించలేదు కాని లోకనాధం మాత్రం రంగమ్మని తేలిగ్గానే గుర్తుపట్టేసాడు. ఆమె ఎవరో, ఆమె తాలూకు ఎవరెవరున్నారో, ఆమెకు ఎంత ఉందో ఇత్యాది విషయాలన్ని క్షణాల్లో నెమరేసుకున్న లోకనాధం చక చకా నడిచి వాళ్ళ వెనక క్యూ లో చేరి..
“ఏం రంగమ్మ పిన్నీ, బావున్నావా?” అంటూ అతి కలుపుగోలుతనంగా పలకరించాడు.
“ఎవరది?” అంటూ వెనక్కి తిరిగి చూసింది రంగమ్మ . ఆమెతో బాటే ఆమె కూతురు దమయంతి, ఆమె భర్త వైకుంఠం కూడా వెనక్కి తిరిగి చూశారు.
ఖరీదైన టెర్లిన్ పాంట్, టెర్లిన్ షర్టు,మెడలో బంగారు చైను, కాళ్లకు బూట్లు కళ్ళకి నల్ల కళ్ళద్దాలు.. ఎండలో పచ్చగా ధగ ధగా మెరిసిపోతూ కనిపించాడు లోకనాధం.
“నేను పిన్నీ, లోకనాధాన్ని, సుశీల కొడుకుని, గుర్తుపట్టలేదూ”? అన్నాడు లోకనాధం నవ్వుతూ.
“సుశీల కొడుకువా, ఓరి.. ఓరీ.. లోకీ నువ్వట్రా.. చిన్నప్పుడు ఆ చెవి కింద తగిలిన గాయం అలాగే ఉంది. ఎంత పెద్దయ్యావురా నువ్వూ!”అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని నిలువెల్లా పరీక్షగా చూసింది రంగమ్మ.
“ఎవరే అమ్మా ఆయన?” అంటూ ఉండ బట్టాలేక అడిగేసింది దమయంతి.
“నువ్వు చిన్నప్పుడు చూసి ఉంటావులే.. మర్చిపోయి ఉంటావు.. మన సుశీల పెద్దమ్మ ఉండేది కదా .. నీకు గుర్తుందా.. దాని కొడుకు వీడు. నీకు తమ్ముడి వరసవుతాడు “అంది రంగమ్మ.
లోకనాధం మనసు చివుక్కుమంది ఆ మాటలు వినేసరికి. ఏపుగా చిక్కటి కండల్తో పొడుచుకొచ్చినట్లున్న చనుగుబ్బల్తో, గుండ్రటి భుజాల్తో, చెంపల మీద పడుతున్న ముంగురులతో, జడనిండా పెట్టుకున్న పువ్వులతో తెల్లటి పట్టుచీర తెల్లటి జాకెట్టు తొడుక్కుని ఎండలో ధగధగా మెరిసిపోతూ .. భువికి దిగివచ్చిన దేవకాంతలా.. వైజయంతిమాల ఫేస్ కట్ తో ఉన్న దమయంతిని ఆకలిగా చూస్తున్న లోకనాధం రంగమ్మ చెప్పిన వరస సంగతి వినడంతో గతుక్కుమన్నాడు.
“నమస్కారం బావగారూ! నేను వైకుంఠాణ్ణి దమయంతి మొగుణ్ణి. నన్నెప్పుడూ చూడలేదేమో మీరు అంటూ డబ్బాలా వాగేసాడు దమయంతి భర్త వైకుంఠం.
ఆ నాలుగు మాటల్లోనే దమయంతి భర్త ఎంత వెర్రిబాగుల వాడో నిమిషాల మీద అంచనా కట్టేసాడు లోకనాధం.
నమస్కారం.. పిల్లలెంతమంది అక్కయ్యా అనడిగాడు లోకనాధం దమయంతిని పట్టి పట్టి చూస్తూ.
లోకనాధం చూసిన చూపులకు దమయంతి గుండెలు జల్లుమన్నాయి ఒక్కసారిగా..
“ఒక్కత్తే అమ్మాయి” అంది దమయంతి ముక్తసరిగా
“అవున్రా నాయనా ఇప్పటికి నాలుగు తరాలుగా మా ఇంట్లో మగ పురుగు పుట్టలేదురా నాయనా . ఈ పిచ్చి ముండ కదుపునైనా ఓ మగ పురుగు పుడుతుందేమో అని తెగ ఆశపడుతున్నా . పిల్ల పుట్టి ఇప్పటికి పదకొండేళ్ళయింది . మళ్ళీ కడుపు లేదు. స్వామి దర్శనం చేసుకుంటేనైనా ఏదేని కనికరం పుడుతుందేమో అని ఇలా బయలుదేరి వచ్చాము” అంతూ తన గోడు అంతా వినిపించుకుంది రంగమ్మ.
దమయంతికి పదకొండేళ్ళ పిల్ల ఉందా మైగాడ్ … ఈమె చూస్తే పాతికేళ్ళ దానిలా కూడా కనిపించడం లేదు. ఏం వొళ్ళు, ఏం అందం.

1 Comment

  1. Bhimudu lo srikhna chesina rarhikelu inkoncham varnichi vrasi unte chaala baagundedi

Comments are closed.